Logili Books

History

Janabha Sankhya Apohalu

By S Y Qureshi

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Janabha Sankhya Apohalu
Author
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN5015
Binding
Paerback
Published Date
Jan, 2024
Number Of Pages
290
Language
Telugu
Availability
In Stock
About this book

భారతదేశపు కుటుంబ నియంత్రణ కథ

భారతదేశ జనాభా 1951 సంవత్సరంలో 361.1 మిలియన్ల నుండి 2011 నాటికి 1.10.2 మిలియన్లకు పెరిగింది. 1 జూలై 2020 నాటికి, ఇది 1.38 బిలియన్లుగా ' అంచనా వేయబడింది. భారతదేశపు ప్రస్తుతం జనాభా పరివర్తన" యొక్క మూడవ దశలో ఉంది. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. అయితే 15-49 సంవత్సరాలలోపు పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు పెద్ద సంఖ్యలో (53 శాతం) ఉన్నందున జనాభా పెరుగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా వృద్ధి రేటులో కనిపిస్తున్న తగ్గుదల ధోరణిని భారత జనాభా లెక్కల సమాచార విశ్లేషణ నిర్ధారిస్తుంది. 1991-2001* కాలంలో 21.5 శాతం నుండి 2001-2011 సంవత్సరంలో దశాబ్ధ వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదైంది,

ఒకవైపు అన్ని మత సమూహాల మధ్య దశాబ్ధ వృద్ధి రేట్లు క్షీణిస్తుండగా, మరోవైపు - రాష్ట్రాలలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, మరియు మహిళల సాధికారత స్థాయిని బట్టి అంతర్రాష్ట్ర మరియు అంతర్ంత వైవిధ్యాలు కొనసాగుతున్నాయి. 1950లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తం సంతానోత్పత్తి రేటు (ఒక స్త్రీ తన జీవితంలో పొందే సజీవ శిశు జననాల సగటు సంఖ్య) 2015-16 లో 2.2కి తగ్గడం గమనార్హం. జంటలు కూడా మునుపటి కంటే తక్కువ పిల్లలను కావాలి అని అనుకుని ఆచరిస్తునప్పటికీ, జనాభా పరివర్తన కారణంగా, జనాభా సంఖ్యలో మొత్తం పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుంది. '

భారతదేశంలో అధిక సంఖ్యలో యువకులు (సుమారు 30 శాతం) ఉన్నారు. యుక్తవయస్కులు (10-19 సంవత్సరాలు) మరియు యువత (15-24 సంవత్సరాలు) - ఎవరైతే పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు లేదా కనీసం త్వరలో ఆ వయసుకు వచ్చేవారు ఉన్నారు. ఈ సమూహం తక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసినప్పటికీ, ఇప్పటికీ మొత్తం జననాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. దీనికి కారణం................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?