శ్రీ వాగ్గేయకారకుల చరిత్ర
16 వ శతాబ్దములో మధ్వబ్రాహ్మణ ధనిక కుటుంబీకుడు వరద కుమారుడు పురందరదాసు. ఈతని భార్య సరస్వతీ బాయను సంగీత వేదోపనిష ద్విద్యానిష్టాత. పండరీనాథ భక్తుడు.
తనయావదాసియు దానధర్మములకై వినియోగించిన ధర వ్రతుడు. కన్నడములో దేవర నామములు వ్రాసెను. కరాటు సంగీత పితామహ" అను బిరుదమును పొందెను. ఈతరు వేదాంత విషయికముగా అసంఖ్యాకములగు కీర్తనలు రచించెను సంగీత విద్యాభ్యాసమున కనుకూలముగా స్వరావళి.అలంకారములు గీతములు- తాయములు-సూళాదులు-ప్రబంధములు రచించెను. స్వర ములను మాయామాళవగౌళ రాగములో బోధించుట నీమహనీయుడే ప్రారంభించెనని పెక్కురు చెప్పుదురు.