₹ 60
1798 నవంబర్ 10 న కలకత్తాలో జమించాడు . ఇండియాలో, ఇంగ్లండులో చదువుకొన్నాడు. తెలుగు భాషను నేర్చుకొన్నాడు. బ్రిటిష్ వలసపాలకులు, వలసాధికారులలో సాహిత్య దృక్పధం గలిగిన వాళ్లల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రగణ్యుడు.
జిల్లా కోర్టు రిజిస్ట్రార్ గా, అసిస్టెంట్ జడ్జిజా , క్రిమినల్ జడ్జిగా, కలెక్టర్ గా, పోస్ట్ మాస్టర్ గా జనరల్ గా, ప్రభుత్వ అనువాదకుడిగా, కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించాడు.
ప్రజాకవి వేమనను గుర్తించి, అయన పద్యాలను సేకరించి , అధ్యయనం చేసి తెలుగువారికి అందించాడు. తాతాచారి కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ ల స్మృతులు, జ్ఞాపకాలు ప్రచురించాడు. అనేక శతకాలు , తెలుగు -ఇంగ్లిష్, ఇంగ్లిష్ - తెలుగు నిఘంటువులు ముద్రించాడు.
- Title :C. P. Brown Sweeya Charitra
- Author :Valluru Sivaprasad
- Publisher :Amaravathi Publications
- ISBN :MANIMN1882
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :48
- Language :Telugu
- Availability :instock