పరబ్రహ్మ దేవతలైన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు- ఆంజనేయస్వామి రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు
స్వప్నంలో 1985లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము) స్వప్నంలో 1985లో శివకేశవ భేదము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట. ధ్యానంలో మొట్టమొదటిగా భోగిరోజున ధ్యానంలో శ్రీరామ దర్శనము కలిగింది. ధ్యానంలో రెండవసారి బాలాంజనేయుడు ధ్యాన.................