₹ 60
మర్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి ఫై చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులు సాంప్రదాయ అర్థ శాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థ శాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినావని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మర్క్స్ సాంప్రదాయ అర్థ శాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు.
- సి. పి. చంద్రశేఖర్
- Title :Marks Petubadi Neti Samjam
- Author :C P Chandra Sekhar , K Usha Rani
- Publisher :Praja Sakthi Book House
- ISBN :PRAJASH408
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :87
- Language :Telugu
- Availability :instock